పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ

త్వరలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేస్తుందని, అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute