Niranjan Reddy | బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దోహదం: నిరంజన్‌ రెడ్డి

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్‌ఎస్‌ నేత నిరంజన్‌ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. నాగర్‌కర్నూల్‌ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు.Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute